త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rythu Bharosa | 8 ఎక‌రాల్లోపు రైతుల‌కు ‘భ‌రోసా’ నిధులు విడుద‌ల‌.. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 7750.45 కోట్లు జ‌మ‌

Rythu Bharosa | రాష్ట్రంలో ఖ‌రీఫ్ పంట సీజ‌న్‌కు సంబంధించి రైతు భ‌రోసా నిధులు విడుద‌ల‌వుతూనే ఉన్నాయి. మంగ‌ళ‌వారం 8 ఎక‌రాల్లోపు వ్య‌వ‌సాయ భూమి ఉన్న రైతులంద‌రికీ రైతు భ‌రోసా నిధులు విడుద‌ల‌య్యాయి.

S

Telangana | Published On Jul 7, 2026, 4.23 pm IST

Rythu Bharosa | 8 ఎక‌రాల్లోపు రైతుల‌కు ‘భ‌రోసా’ నిధులు విడుద‌ల‌.. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 7750.45 కోట్లు జ‌మ‌
Advertisement

Rythu Bharosa | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఖ‌రీఫ్ పంట సీజ‌న్‌కు సంబంధించి రైతు భ‌రోసా నిధులు విడుద‌ల‌వుతూనే ఉన్నాయి. మంగ‌ళ‌వారం 8 ఎక‌రాల్లోపు వ్య‌వ‌సాయ భూమి ఉన్న రైతులంద‌రికీ రైతు భ‌రోసా నిధులు విడుద‌ల‌య్యాయి. ఈ ప‌థ‌కం కింద నేటి వ‌ర‌కు 68.96 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ది చేకూర‌గా, వారి ఖాతాల్లో రూ. 7750.45 కోట్లు జ‌మ అయ్యాయి. మొత్తం 128.17 ఎక‌రాల‌కు రైతు భ‌రోసా నిధులు విడుద‌ల‌య్యాయి.

Advertisement
Advertisement