Rythu Bharosa | 8 ఎకరాల్లోపు రైతులకు ‘భరోసా’ నిధులు విడుదల.. ఇప్పటి వరకు రూ. 7750.45 కోట్లు జమ
Rythu Bharosa | రాష్ట్రంలో ఖరీఫ్ పంట సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులు విడుదలవుతూనే ఉన్నాయి. మంగళవారం 8 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి.
Rythu Bharosa | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో ఖరీఫ్ పంట సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులు విడుదలవుతూనే ఉన్నాయి. మంగళవారం 8 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కింద నేటి వరకు 68.96 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరగా, వారి ఖాతాల్లో రూ. 7750.45 కోట్లు జమ అయ్యాయి. మొత్తం 128.17 ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి.

తాజావార్తలు
- ●Nothing Phone 4b | నథింగ్ ఫోన్ 4బి వచ్చేసింది.. భారత్కు స్పెషల్ ఎడిషన్.. అదిరిపోయిన ఏఐ ఫీచర్లు..
- ●MLA Rakesh Reddy | ఓవైసీ బ్రదర్స్ అక్రమ కట్టడాలు హైడ్రాకు కనిపించడం లేదా..? : ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
- ●Palla Rajeshwar Reddy | రైతాంగాన్ని ఆదుకునేందుకు నీటిని ఎత్తిపోయాలి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
- ●HCU Admissions | హెచ్సీయూలో యూజీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ●E20 Petrol | E20 పెట్రోల్పై భయాలు అవసరం లేదు.. ఆటోమొబైల్ నిపుణుడి కీలక వ్యాఖ్యలు..
- ●RS Praveen Kumar | భూ భారతి పోర్టల్ దొంగలు రేవంత్, పొంగులేటే

Nothing Phone 4b | నథింగ్ ఫోన్ 4బి వచ్చేసింది.. భారత్కు స్పెషల్ ఎడిషన్.. అదిరిపోయిన ఏఐ ఫీచర్లు..

MLA Rakesh Reddy | ఓవైసీ బ్రదర్స్ అక్రమ కట్టడాలు హైడ్రాకు కనిపించడం లేదా..? : ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

Palla Rajeshwar Reddy | రైతాంగాన్ని ఆదుకునేందుకు నీటిని ఎత్తిపోయాలి : పల్లా రాజేశ్వర్ రెడ్డి

HCU Admissions | హెచ్సీయూలో యూజీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల






