Revanth Reddy | యాదగిరిగుట్టలో వేద పాఠశాల.. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
Revanth Reddy | యాదగిరిగుట్ట (Yadagirigutta) టెపుల్ సిటీలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శంకుస్థాపన చేశారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో కలిసి సీఎం రేవంత్ వేద పాఠశాల (Veda Patashala) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: యాదగిరిగుట్ట (Yadagirigutta) టెపుల్ సిటీలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శంకుస్థాపన చేశారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో కలిసి సీఎం రేవంత్ వేద పాఠశాల (Veda Patashala) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆలయ కొండపైన కల్యాణ మండపం, ప్రధానాలయ వాయువ్య దిశలో మెట్లమార్గం నిర్మాణాలు, కొండ కింద నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గం పైకప్పు నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.99.55 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అంతకుముందు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
శంకుస్థాపనల వివరాలు..
- రూ.43.80 కోట్లతో వేద పాఠశాలకు శంకుస్థాపన
- రూ.9.87 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన
- రూ.1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పై కప్పు నిర్మాణానికి శంకుస్థాపన
- రూ.1.35 కోట్లతో రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణానికి శంకుస్థాపన
- రూ.43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణానికి శంకుస్థాపన.
Live: CM Revanth Reddy participating in Bhumi Puja & Laying Foundation for SLNSD Veda Patasala https://t.co/rrXsH3KAZV
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) May 23, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






