RTC Retired Employees Association | ఈనెల 4న రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల చలో బస్సు భవన్
RTC Retired Employees Association | తమ దీర్ఘకాలిక సమస్యల సాధనకై ఈ నెల 4న చలో బస్భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి తెలిపారు. ఇప్పటికీ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు మూడు పీఆర్సీలు బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు. దీనితో పాటు పదవీ విరమణ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
RTC Retired Employees Association | త్రినేత్ర.న్యూస్: తమ దీర్ఘకాలిక సమస్యల సాధనకై ఈ నెల 4న చలో బస్భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి తెలిపారు. ఇప్పటికీ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు మూడు పీఆర్సీలు బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు. దీనితో పాటు పదవీ విరమణ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అన్నిరకాల వైద్య చికిత్సలు నిర్వహించాలని కోరారు. సూపర్ లగ్జరీ బస్లలోనూ రిటైర్డ్ ఉద్యోగులకు అనుమతించాలన్నారు.
ఈ డిమాండ్ల సాధనకు ఈనెల 4న ఉదయం 10 గంటలకు బస్ భవన్ వద్ద నిర్వహించే చలో బస్సు భవన్ కు పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తరలి రావాలని పిలుపునిచ్చారు. తమ డిమాండ్లపై ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం అందిస్తామని చెప్పారు.
తాజావార్తలు
- ●Kangana Ranaut | నీ గర్ల్ఫ్రెండ్తో సంతోషంగా ఉండు - నా జోలికి రావద్దు - హృతిక్కు కంగనా కౌంటర్
- ●DK Shivakumar | రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: డీకే శివకుమార్
- ●Religious clashes in Nepal | నేపాల్లో మత ఘర్షణలు.. ముగ్గురు మృతి
- ●Karnataka | తమిళనాడు-కర్నాటక మధ్య కావేరీ జలాల వివాదం.. డీకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం..
- ●KTR | కాంగ్రెస్సే అసలైన క్రిమినల్ వేస్ట్
- ●BRS NRIs USA | దేవాదులకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి

Kangana Ranaut | నీ గర్ల్ఫ్రెండ్తో సంతోషంగా ఉండు - నా జోలికి రావద్దు - హృతిక్కు కంగనా కౌంటర్

DK Shivakumar | రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: డీకే శివకుమార్

Religious clashes in Nepal | నేపాల్లో మత ఘర్షణలు.. ముగ్గురు మృతి

Karnataka | తమిళనాడు-కర్నాటక మధ్య కావేరీ జలాల వివాదం.. డీకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం..




