Prashanth Reddy | సింగరేణి కాంట్రాక్ట్ బయటపెట్టినందుకే నోటీసులు: మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి
Prashanth Reddy | సింగరేణి (Singareni) బొగ్గు గనుల కాంట్రాక్ట్ బయటపెట్టినందుకే హరీశ్రావు (Harish Rao)కు సిట్ (CIT) నోటీసులు జారీ చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి (Prashanth Reddy) ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మంత్రులు రెండేళ్ల నుంచి కుంభకోణాలకు పాల్పడుతున్నారని, వాటిని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నామని గుర్తు చేశారు.
A
A Sudheeksha
Telangana | Jan 20, 2026, 4.08 pm IST















