త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suicide | న‌ల్ల‌గొండ నీటి పారుద‌ల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆత్మ‌హ‌త్య‌

Suicide | న‌ల్ల‌గొండ నీటి పారుద‌ల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స‌తీష్ చంద్ర ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఉదయ సముద్రం పరిధిలోని చందనపల్లి D37 కాల్వలో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.

S

Telangana | Published On May 4, 2026, 4.15 pm IST

Suicide | న‌ల్ల‌గొండ నీటి పారుద‌ల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆత్మ‌హ‌త్య‌
Advertisement

Suicide | త్రినేత్ర‌.న్యూస్ : న‌ల్ల‌గొండ నీటి పారుద‌ల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స‌తీష్ చంద్ర ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఉదయ సముద్రం పరిధిలోని చందనపల్లి D37 కాల్వలో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. స్థానికులు గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని వెలికితీశారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
Advertisement