Ponnam Prabhaker | రాష్ట్రంలో అగ్నిప్రమాదాలకు 163 మంది బలి : మంత్రి పొన్నం ప్రభాకర్ | త్రినేత్ర News
Ponnam Prabhaker | రాష్ట్రంలో అగ్నిప్రమాదాలకు 163 మంది బలి : మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhaker | రాష్ట్రంలో ఇప్పటి వరకు 8861 అగ్నిప్రమాదాలు జరిగాయని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ అగ్నిప్రమాదాల కారణంగా రూ. 879 కోట్ల ఆస్తి నష్టం జరగ్గా, 163 మంది చనిపోయారని పేర్కొన్నారు.