Mahesh Goud | పాపం పండి ఫాంహౌస్కు పరిమితమైన కేసీఆర్: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
Mahesh Goud | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పాపం పండి ఫాంహౌస్కు పరిమితమయ్యారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ (Mahesh Goud) అన్నారు. ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ ఓట్లు దండుకుందని ఆరోపించారు.
Mahesh Goud | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పాపం పండి ఫాంహౌస్కు పరిమితమయ్యారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ (Mahesh Goud) అన్నారు. ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ ఓట్లు దండుకుందని ఆరోపించారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ (BRS) హయంలో అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు ఎగతాళి చేసి ఇండ్లు నిర్మించలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. శాసన మండలిలో ఇందిరమ్మ ఇండ్లపై (Indiramma Indlu) మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ ఇండ్లు గొప్ప కార్యక్రమని చెప్పారు.
రాష్ట్రంలో దాదాపు 2 లక్షలకు పైగా ఇండ్లు నిర్మించడం శుభపరిణామమని తెలిపారు. దేశంలో పేదోడి సొంతింటి కలను కాంగ్రెస్ పార్టీ (Congress) సాకారం చేసిందని వెల్లడించారు. నిజామాబాద్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ టవర్స్ (Indiramma Towers) నిర్మిస్తున్నామని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.720 కోట్ల బకాయిలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేదవాడి కలను సాకారం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ ఓట్లు దండుకుందని, పాపం పండి కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమయ్యారని మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

KTR | వీరప్పన్ను అటవీశాఖ మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో.. భూ దందాలు చేసే రేవంత్ రెడ్డి సీఎం అయితే అలానే ఉంది: కేటీఆర్
సెప్టెంబర్ 11, 2026

Shashi Tharoor | గ్లోబల్ సౌత్కు ఇది అత్యంత కీలక వేదిక.. బ్రిక్స్పై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు
సెప్టెంబర్ 11, 2026

CM Revanth Reddy | సభకు రండి.. లేదంటే రాజకీయంగా రాణించలేరు
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | అటవీ సిబ్బందికి ఆయుధాలు అవసరం.. రూ.4.095 కోట్ల ప్రతిపాదనలు చేశాం
- ●ED Raids | కోల్కతాలో బొగ్గు కుంభకోణం.. హైదరాబాద్లో ఈడీ సోదాలు
- ●Demat 2.0 | డీమ్యాట్ 2.0: బాండ్లలో డిజిటల్ విప్లవం.. ఇక నగదు, బాండ్ ఒకేసారి సెటిల్మెంట్
- ●KTR | వీరప్పన్ను అటవీశాఖ మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో.. భూ దందాలు చేసే రేవంత్ రెడ్డి సీఎం అయితే అలానే ఉంది: కేటీఆర్
- ●Shashi Tharoor | గ్లోబల్ సౌత్కు ఇది అత్యంత కీలక వేదిక.. బ్రిక్స్పై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు
- ●Hyderabad | మైలార్దేవ్పల్లిలో విషాదం.. వేడి నీళ్ల బకెట్లో పడి నాలుగేండ్ల చిన్నారి మృతి

Jupally Krishna Rao | అటవీ సిబ్బందికి ఆయుధాలు అవసరం.. రూ.4.095 కోట్ల ప్రతిపాదనలు చేశాం

ED Raids | కోల్కతాలో బొగ్గు కుంభకోణం.. హైదరాబాద్లో ఈడీ సోదాలు

Demat 2.0 | డీమ్యాట్ 2.0: బాండ్లలో డిజిటల్ విప్లవం.. ఇక నగదు, బాండ్ ఒకేసారి సెటిల్మెంట్

KTR | వీరప్పన్ను అటవీశాఖ మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో.. భూ దందాలు చేసే రేవంత్ రెడ్డి సీఎం అయితే అలానే ఉంది: కేటీఆర్



