త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahabubabad | ఏసీబీ వ‌ల‌లో నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీఓ.. పటాకులు కాల్చిన స్థానికులు

Mahabubabad | మ‌హ‌బూబాబాద్ జిల్లా న‌ర్సింహుల‌పేట ఎంపీడీవో, ఎంపీవో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌ట్టారు. దీంతో స్థానికులు ప‌టాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

S

Telangana | Published On Jun 12, 2026, 3.33 pm IST

Mahabubabad | ఏసీబీ వ‌ల‌లో నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీఓ.. పటాకులు కాల్చిన స్థానికులు
Advertisement

Mahabubabad | త్రినేత్ర‌.న్యూస్ : మ‌హ‌బూబాబాద్ జిల్లా న‌ర్సింహుల‌పేట ఎంపీడీవో, ఎంపీవో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌ట్టారు. దీంతో స్థానికులు ప‌టాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

న‌ర్సింహులపేట మండ‌ల ప‌రిధిలో ఒక వెంచర్ అనుమ‌తి కోసం ఎంపీడీవో రాధిక‌, ఎంపీవో క‌లిసి లంచం డిమాండ్ చేశారు. ఇక వెంచ‌ర్ య‌జ‌మాని ఎంపీడీవో రాధిక‌, ఎంపీవోకు డ‌బ్బులు ఇస్తుండ‌గా.. రంగ‌ప్ర‌వేశం చేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఈ వ్య‌వ‌హారంలో కీల‌క‌పాత్ర పోషించిన ఎంపీడీవో కుమారుడిని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement