Mahabubabad | ఏసీబీ వలలో నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీఓ.. పటాకులు కాల్చిన స్థానికులు
Mahabubabad | మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీవో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. దీంతో స్థానికులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
Mahabubabad | త్రినేత్ర.న్యూస్ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీవో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. దీంతో స్థానికులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

నర్సింహులపేట మండల పరిధిలో ఒక వెంచర్ అనుమతి కోసం ఎంపీడీవో రాధిక, ఎంపీవో కలిసి లంచం డిమాండ్ చేశారు. ఇక వెంచర్ యజమాని ఎంపీడీవో రాధిక, ఎంపీవోకు డబ్బులు ఇస్తుండగా.. రంగప్రవేశం చేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఎంపీడీవో కుమారుడిని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
- ●FIFA 2026 | అట్టహాసంగా మొదలైన ఫిఫా వరల్డ్ కప్.. తొలి మ్యాచ్లోనే అదరగొట్టిన మెక్సికో
- ●KTR | దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకోం.. డీలిమిటేషన్ బిల్లుపై కేటీఆర్
- ●Pongulet Srinivas Reddy | కాంగ్రెస్ ఓట్లను కట్ చేసే భూతమే ‘సర్’: పొంగులేటి
- ●KTR | వచ్చే ఎన్నికల్లో పొత్తుల్లేవు.. ఒంటరి పోరే.. తేల్చిచెప్పిన కేటీఆర్
- ●Mining 4.0 | సురక్షితమైన మైనింగ్ కార్యకలాపాలకు పరిశ్రమలు సహకరించాలి : MEAI చైర్మన్ వినయ్ కుమార్
- ●Natasha Singh | టాలీవుడ్ హీరోయిన్గా మిస్ ఇండియా ఫైనలిస్ట్ - ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

FIFA 2026 | అట్టహాసంగా మొదలైన ఫిఫా వరల్డ్ కప్.. తొలి మ్యాచ్లోనే అదరగొట్టిన మెక్సికో

KTR | దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకోం.. డీలిమిటేషన్ బిల్లుపై కేటీఆర్

Pongulet Srinivas Reddy | కాంగ్రెస్ ఓట్లను కట్ చేసే భూతమే ‘సర్’: పొంగులేటి

KTR | వచ్చే ఎన్నికల్లో పొత్తుల్లేవు.. ఒంటరి పోరే.. తేల్చిచెప్పిన కేటీఆర్



