Sabarimala | శబరిమల యాత్రలో విషాదం.. కన్యాకుమారిలో లక్షేట్టిపేట దంపతుల మృతి
Sabarimala | శబరిమల (Sabarimala) యాత్రలో విషాదం విషాదం చోటుచేసుకున్నది. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు (Luxettipet) చెందిన సత్యనారాయణ దంపతులు కన్యాకుమారి వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందారు.
G
Ganesh sunkari
Telangana | Jan 16, 2026, 11.11 am IST















