Sabarimala | శబరిమల యాత్రలో విషాదం.. కన్యాకుమారిలో లక్షేట్టిపేట దంపతుల మృతి
Sabarimala | శబరిమల (Sabarimala) యాత్రలో విషాదం విషాదం చోటుచేసుకున్నది. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు (Luxettipet) చెందిన సత్యనారాయణ దంపతులు కన్యాకుమారి వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందారు.
త్రినేత్ర.న్యూస్: శబరిమల (Sabarimala) యాత్రలో విషాదం విషాదం చోటుచేసుకున్నది. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు (Luxettipet) చెందిన సత్యనారాయణ దంపతులు కన్యాకుమారి వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందారు.
లక్షేట్టిపేటకు చెందిన పాలకుర్తి సత్యనారాయణ (63), ఆయన భార్య రమాదేవి (59) అయ్యప్ప మాలతో శబరిమల దర్శనానికి వెళ్లారు. అయప్ప దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో కన్యాకుమారి బైపాస్ రోడ్డులో వారిరువురు రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






