Sabarimala | శబరిమల యాత్రలో విషాదం.. కన్యాకుమారిలో లక్షేట్టిపేట దంపతుల మృతి
Sabarimala | శబరిమల (Sabarimala) యాత్రలో విషాదం విషాదం చోటుచేసుకున్నది. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు (Luxettipet) చెందిన సత్యనారాయణ దంపతులు కన్యాకుమారి వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందారు.
త్రినేత్ర.న్యూస్: శబరిమల (Sabarimala) యాత్రలో విషాదం విషాదం చోటుచేసుకున్నది. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు (Luxettipet) చెందిన సత్యనారాయణ దంపతులు కన్యాకుమారి వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందారు.
లక్షేట్టిపేటకు చెందిన పాలకుర్తి సత్యనారాయణ (63), ఆయన భార్య రమాదేవి (59) అయ్యప్ప మాలతో శబరిమల దర్శనానికి వెళ్లారు. అయప్ప దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో కన్యాకుమారి బైపాస్ రోడ్డులో వారిరువురు రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?





