Supreme Court | ఇదే చివరి అవకాశం.. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్పై సుప్రీం ఆగ్రహం
Supreme Court | పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారాన్ని (Party Defection) తేల్చేందుకు తగిన సమయం ఇచ్చినా నిర్ణయం తీసుకోకపోవడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై (Speaker Gaddam Prasad Kumar) సుప్రీం కోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని హెచ్చరించింది.
G
Ganesh sunkari
Telangana | Jan 16, 2026, 12.58 pm IST












