Vaddiraju Ravichandra | బొగ్గు స్కాంపై పార్లమెంట్లో నిలదీస్తా: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
Vaddiraju Ravichandra | సింగరేణి (Singareni) బొగ్గు స్కాంను బహిర్గతం చేసినందుకు హరీశ్రావు (Harish Rao) కు నోటీసులు ఇచ్చారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) ఆరోపించారు. బొగ్గు స్కాంపై పార్లమెంట్లో ప్రస్తావించి, విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తానని చెప్పారు.
A
A Sudheeksha
Telangana | Jan 20, 2026, 4.10 pm IST














