త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assembly | అసెంబ్లీ ప్రాంగ‌ణంలో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం.. ఆవిష్కరించిన గ‌వ‌ర్న‌ర్ శుక్లా

Assembly | త్రినేత్ర‌.న్యూస్‌: శాసనసభ ప్రాంగణంలో (Assembly) ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని (Telangana Talli Statue) గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆవిష్క‌రించారు. అనంత‌రం గాంధీ, అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌కు నివాళుల‌ర్పించారు.

G

Telangana | Published On Mar 16, 2026, 12.04 pm IST

Assembly | అసెంబ్లీ ప్రాంగ‌ణంలో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం.. ఆవిష్కరించిన గ‌వ‌ర్న‌ర్ శుక్లా
Advertisement

Assembly | త్రినేత్ర‌.న్యూస్‌: శాసనసభ ప్రాంగణంలో (Assembly) ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని (Telangana Talli Statue) గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆవిష్క‌రించారు. అనంత‌రం గాంధీ, అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌కు నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్‌, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, సీఎం రేవంత్‌, ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు శ్రీధ‌ర్‌బాబు, పొన్న ప్ర‌భాక‌ర్‌, సీత‌క్క‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంత‌రం అసెంబ్లీ స‌మావేశాల‌ను (Assembly Session) గ‌వ‌ర్న‌ర్ ప్రారంభించారు. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తున్నారు.

https://x.com/INCTelangana/status/2033422737243247082

https://x.com/INCTelangana/status/2033426833891569827

Advertisement
Advertisement