Congress MPs | హరీశ్రావు మామ భూమిని పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీల బృందం
Congress MPs | సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం సిద్దిపేటలో శుక్రవారం పర్యటించింది.
Congress MPs | త్రినేత్ర.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం సిద్దిపేటలో శుక్రవారం పర్యటించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయల్దేరిన ఈ బృందం.. కొండపాక మండలం వెలికట్ట గ్రామ శివారులోని సర్వే నంబర్ 271లో మాజీ మంత్రి హరీశ్ రావు బంధువు హనుమంతరావుకు చెందిన 6 ఎకరాల 2 గుంటల అసైన్డ్ భూములను పరిశీలించింది. ఈ సందర్భంగా ఈ భూమికి సంబంధించిన వివరాలను కొండపాక తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
ఈ భూములకు సంబంధించిన రికార్డులు, పహాణీలతోపాటు పట్టాదారు వివరాలపై తహసీల్దార్ను ఆరా తీశారు. ఈ భూముల కొనుగోలు, అసైన్డ్ భూముల వివరాలను కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం పరిశీలించింది. ఈ అసైన్డ్ భూముల బదలాయింపు జరిగిందా? లేకా నిబంధనలు పాటించారా? అనే అంశంపై ఈ ప్రతినిధి బృందం వివరాలను సేకరించింది.
సంబంధిత వార్తలు

Kunamneni Sambashiva Rao | ఎండిపోయిన పంటలకు పెట్టుబడి ఇవ్వాలి
సెప్టెంబర్ 18, 2026

Ponguleti Srinivas Reddy | సిద్దిపేటలో ఆక్రమించుకున్న భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తాం
సెప్టెంబర్ 18, 2026

Harish Rao | భయపడుకుంటూ రాకండి.. నేన్ ఇక్కడే ఉన్నా.. దగ్గరుండి మీకు అన్నీ చూపిస్తా
సెప్టెంబర్ 18, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | ఎల్నినో రాజకీయ సమస్య కాదు.. బీజేపోళ్లు కేంద్రం నుంచి నిధులు తేవాలి
- ●OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు ఇవే - రవితేజ బ్లాక్బస్టర్తో పాటు ఈ మలయాళం థ్రిల్లర్ను మిస్సవ్వొద్దు
- ●Kunamneni Sambashiva Rao | ఎండిపోయిన పంటలకు పెట్టుబడి ఇవ్వాలి
- ●Dengue Vaccine | భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్.. వచ్చే ఏడాదే అందుబాటులోకి..
- ●Kaushik Reddy | దానం నాగేందర్పై అనర్హత వేటు ప్రజాస్వామ్య విజయం: కౌశిక్రెడ్డి
- ●Minister Seethakka | తాగునీరు, ఉపాధికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు

Ponnam Prabhakar | ఎల్నినో రాజకీయ సమస్య కాదు.. బీజేపోళ్లు కేంద్రం నుంచి నిధులు తేవాలి

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు ఇవే - రవితేజ బ్లాక్బస్టర్తో పాటు ఈ మలయాళం థ్రిల్లర్ను మిస్సవ్వొద్దు

Kunamneni Sambashiva Rao | ఎండిపోయిన పంటలకు పెట్టుబడి ఇవ్వాలి

Dengue Vaccine | భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్.. వచ్చే ఏడాదే అందుబాటులోకి..



