CM Revanth Reddy | నిజాం చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు | త్రినేత్ర News
CM Revanth Reddy | నిజాం చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy | హైదరాబాద్ నగరంలో నిజాం చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారు.. నగరాన్ని కలుషితం చేశారని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నదిని తప్పకుండా జీవనదిగా మార్చుతాం.. మార్చి నెలలో పనులు ప్రారంభిస్తామని సీఎం పేర్కొన్నారు.