త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ద‌క్షిణాదిలో బీజేపీకి అడ్డుక‌ట్ట వేశాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో దక్షిణాదిలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి అడ్డుక‌ట్ట వేశామ‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ద‌క్షిణ భార‌త‌దేశం అంతా రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో ముందుకు సాగుతుంద‌ని ఆయ‌న అన్నారు.

S

Telangana | Published On May 18, 2026, 11.44 am IST

CM Revanth Reddy | ద‌క్షిణాదిలో బీజేపీకి అడ్డుక‌ట్ట వేశాం : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో దక్షిణాదిలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి అడ్డుక‌ట్ట వేశామ‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ద‌క్షిణ భార‌త‌దేశం అంతా రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో ముందుకు సాగుతుంద‌ని ఆయ‌న అన్నారు. కేర‌ళం సీఎం ప్ర‌మాణ‌స్వీకారానికి హాజ‌రైన సీఎం రేవంత్ రెడ్డి సోమ‌వారం ఉద‌యం మీడియాతో మాట్లాడారు.

కేర‌ళంలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేసుకుంటున్నారు. ద‌క్షిణాదిలో మా పార్టీ మ‌రో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాం. దీంతో కేర‌ళం, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో బీజేపీని క‌ట్ట‌డి చేశాం. మొత్తంగా ద‌క్షిణాది కాంగ్రెస్ పార్టీతో, రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement