Telangana | గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. రూ.2500 కోట్లు విడుదల చేయనున్న కేంద్రం
Telangana | రాష్ట్రంలో (Telangana) నిధుల లేమితో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలకు (Grama Panchayathi) కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులను (Finance Commission Funds) విడుదల చేసేందుకు ఒప్పుకున్నది.
Ganesh sunkari
Telangana | Jan 14, 2026, 11.40 am IST














