KTR | బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ రచించిన "గిరిజనుల ఆత్మబంధువు" పుస్తకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు. గిరిజన జాతి కోసం కేసీఆర్ అందించిన సేవలను పుస్తక రూపంలో తీసుకువచ్చిన శ్రీను నాయక్ను కేటీఆర్ అభినందించారు.