Mynampally Hanumanth Rao | నాయకుల కొనుగోలు ప్రారంభించిందే బీఆర్ఎస్: మైనంపల్లి హనుమంతరావు
Mynampally Hanumanth Rao | నాయకులను కొనుగోలు చేయడం ప్రారంభించిందే బీఆర్ఎస్ (BRS) పార్టీ అని కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumanth Rao) ఆరోపించారు. నాయకులను కొనుగోలు చేసింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు.
A
A Sudheeksha
Telangana | Dec 27, 2025, 3.59 pm IST

















