Ramachander Rao | రాజకీయ నాటకాలకు వేదికగా అసెంబ్లీ : రామచందర్ రావు
Ramachander Rao | గత రెండు రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అసెంబ్లీని రాజకీయ నాటకాలకు వేదికగా మార్చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధ్వజమెత్తారు. ఇదే సమయంలో ప్రజలను వేధిస్తున్న కీలక సమస్యలు మాత్రం చర్చకు నోచుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
Ramachander Rao | త్రినేత్ర.న్యూస్ : గత రెండు రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అసెంబ్లీని రాజకీయ నాటకాలకు వేదికగా మార్చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధ్వజమెత్తారు. ఇదే సమయంలో ప్రజలను వేధిస్తున్న కీలక సమస్యలు మాత్రం చర్చకు నోచుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, 22-A భూముల సమస్య, పెండింగ్ డీఏలు, పీఆర్సీతో పాటు లక్షలాది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న అనేక అంశాలపై సభలో గంభీరమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రజా సమస్యలపై చర్చించాలనే ఆసక్తి లేదు; వారికి కావాల్సింది కేవలం రాజకీయ నాటకాలే. ప్రజల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగుతుంది. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు తగిన సమయంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు అని రామచందర్ రావు హెచ్చరించారు.
తాజావార్తలు
- ●KTR | శాసనసభ కాదు.. కౌరవ సభ
- ●Telangana Assembly | శాసనసభ రేవంత్ రెడ్డి రూల్ బుక్ ప్రకారం నడుస్తుందా..?
- ●Samsung Galaxy Tab S10 Plus | గెలాక్సీ ట్యాబ్ ఎస్10 ప్లస్పై భారీ డిస్కౌంట్.. ధర ఎంతంటే..
- ●Uber | ఉబర్ సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రమ్ హోమ్కు స్వస్తి
- ●Ekta Ratod | టాలీవుడ్లోకి కన్నడ సోయగం ఏక్తా రాథోడ్.. తొలి సినిమాతో హిట్ కొట్టేనా..?
- ●స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026: జాతీయ స్థాయిలో హైదరాబాద్ ర్యాంకెంత?.. నగరవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

KTR | శాసనసభ కాదు.. కౌరవ సభ

Telangana Assembly | శాసనసభ రేవంత్ రెడ్డి రూల్ బుక్ ప్రకారం నడుస్తుందా..?

Samsung Galaxy Tab S10 Plus | గెలాక్సీ ట్యాబ్ ఎస్10 ప్లస్పై భారీ డిస్కౌంట్.. ధర ఎంతంటే..

Uber | ఉబర్ సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రమ్ హోమ్కు స్వస్తి





