Jagga Reddy | నువ్వు మంత్రి అయ్యాకే తెలంగాణ వాళ్లు నీళ్లు తాగుతున్నారా: హరీశ్పై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి
Jagga Reddy | హరీశ్రావు (Harish Rao) మంత్రి అయ్యాకే తెలంగాణ (Telangana) వాళ్లు నీళ్లు తాగుతున్నారా అని టీపీసీసీ (TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) ప్రశ్నించారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో చెప్పిన విషయాలు అసెంబ్లీ (Assembly)లో ఎందుకు చెప్పలేదని దుయ్యబట్టారు.
A
A Sudheeksha
Telangana | Jan 4, 2026, 6.48 pm IST














