Travels Bus Accident | ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం
Travels Bus Accident | భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా గట్టుగూడెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి (Travels Bus Accident) బోల్తాపడింది. ఈ ఘటన జరిగినపుడు బస్సులో 48 మంది ప్రయాణీకులు ఉండగా, 12 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి.
A
A Sudheeksha
Telangana | Jan 20, 2026, 1.23 pm IST














