BCCI | ఆస్ట్రేలియా టూర్కు భారత మహిళల జట్లను ప్రకటించిన బీసీసీఐ
BCCI | బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత మహిళల జట్లను ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. అయితే టెస్ట్ మ్యాచ్కు సంబంధించిన జట్టును ఇంకా ప్రకటించలేదు.
M
Mahesh Reddy B
Sports | Jan 18, 2026, 10.23 am IST















