BCCI | మహిళా క్రికెటర్లు, అంపైర్లకు పండగే.. మ్యాచ్ ఫీజును భారీగా పెంచిన బీసీసీఐ..
BCCI | దేశవ్యాప్తంగా ఉన్న మహిళా క్రికెటర్లు, అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు, ఇతర మహిళా అధికారులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి చెల్లిస్తున్న మ్యాచ్ ఫీజును భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇటీవలే భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ను గెలుచుకున్న విషయం తెలిసిందే.
M
Mahesh Reddy B
Cricket | Dec 23, 2025, 11.27 am IST

















