NASA | 53 ఏళ్ల తరువాత మళ్లీ చంద్రుడి పైకి నాసా వ్యోమగాముల ప్రయాణం.. ఫిబ్రవరిలో మిషన్..?
NASA | అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) అతి త్వరలోనే చంద్రుడిపైకి మానవ సహిత మిషన్ను నిర్వహించనుంది. 1972 తర్వాత చంద్రుని వైపు వెళ్లే తొలి మానవ సహిత ప్రయాణమైన ఆర్టెమిస్-2 (Artemis II) మిషన్కు ఫిబ్రవరి 6నే తొలితేదీగా నిర్ణయించినట్లు నాసా వెల్లడించింది. నాసా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టెమిస్-2 అధికారిక ప్రయోగ విండో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వ తేదీ వరకు తెరిచి ఉంటుంది.
Mahesh Reddy B
Science | Jan 14, 2026, 12.05 pm IST

















