CM Revanth Reddy, Ministers | మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్, మంత్రులు
CM Revanth Reddy, Ministers | కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం పునరాభివృద్ధి పనులకు భూమిపూజ అనంతరం సీఎం రేవంత్రెడ్డి మంత్రులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage)కి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, NDSA చైర్మన్ అనిల్ జైన్, ఉన్నతాధికారులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు.
CM Revanth Reddy, Ministers: త్రినేత్ర.న్యూస్: కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం పునరాభివృద్ధి పనులకు భూమిపూజ అనంతరం సీఎం రేవంత్రెడ్డి మంత్రులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage)కి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, NDSA చైర్మన్ అనిల్ జైన్, ఉన్నతాధికారులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద పియర్స్ 20, 21, 22 వద్ద బోర్ రిగ్స్ ద్వారా జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్, శాంపిల్స్ సేకరణను పరిశీలించారు.

520 బోర్ రిగ్స్ ద్వారా శాంపిల్స్ సేకరించి CWPRS కు పంపనున్న అధికారులు తెలిపారు. అక్కడ ల్యాబ్ లో పరీక్షల అనంతరం బ్యారేజ్ డ్యామేజీపై పూర్తి అవగాహన రానున్నట్లు చెప్పారు. డ్రోన్ బేస్డ్ GPR టెస్ట్ కు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ టెస్ట్ ద్వారా 20 నుంచి 30 మీటర్ల లోతు వరకు పియర్స్ వద్ద నేల స్వభావానికి సంబంధించి ఫలితాలను తెలుసుకోవచ్చని చెప్పారు. బ్యారేజ్ వద్ద సీకేంట్ పైల్స్ కు సంబంధించి ప్యారలల్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను సీఎంకు వివరించారు.

అంతకుముందు కాళేశ్వరంలో రూ.198 కోట్లతో కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం పునరాభివృద్ధి పనులతో పాటు కాళేశ్వరం బస్ స్టేషన్ కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనుల శంకుస్థాపన తర్వాత సీఎం, మంత్రలు కాళేశ్వరం నుంచి మేడిగడ్డకు చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



