Delhi | ఢిల్లీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
Delhi | ఉత్తర భారతదేశం (North India)లో తీవ్రమైన పొగమంచు (Fog) కారణంగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi)కి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. దీని కారణంగా 150 విమాన సర్వీసులు రద్దుకాగా, మరో 200 సర్వీసులు ఆలస్యమయ్యాయి.
Delhi | ఉత్తర భారతదేశం (North India)లో తీవ్రమైన పొగమంచు (Fog) కారణంగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi)కి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. అన్ని రకాల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని హెచ్చరించింది. అందుకు తగినట్లే 150కి పైగా విమాన సర్వీసులు రద్దవడంతో పాటు మరో 200కు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. పొగమంచు కారణంగా ఈ అంతరాయాలు కొనసాగుతాయని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
ఉత్తర భారత దేశాన్ని పూర్తిగా పొగమంచు కప్పేసింది. కనీసం వంద మీటర్ల దూరంలోని వాహనాలు సైతం కానరాని పరిస్థితి తలెత్తంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను పొగమంచు కప్పేసినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలిసిందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






