Deshapathi Srinivas | ఆంధ్రా నేతల విమర్శలు విడ్డూరం : ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
Deshapathi Srinivas | రాష్ట్రాల మధ్య సంబంధాలు సామరస్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు, కానీ ఆ సామరస్యం తెలంగాణ నీటి ప్రయోజనాలను పణంగా పెట్టి జరగకూడదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు.
P
Pradeep Manthri
Telangana | Jan 10, 2026, 8.10 pm IST
















