అవసరమైతే అతిథుల కోసం ప్రత్యేక విమానాలు: ఉపముఖ్యమంత్రి భట్టి
Rising Telangana | తెలంగాణ రైజింగ్ (Rising Telangana) గ్లోబల్ సమ్మిట్కు హాజరయ్యే అతిథుల కోసం అవసరమైతే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు
A
A Sudheeksha
News | Dec 8, 2025, 12.13 am IST

















