గ్లోబల్ సమ్మిట్లో డొల్ల కంపెనీలు: బీజేపీ చీఫ్ రాంచందర్రావు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్లో డొల్ల కంపెనీలు వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు విమర్శించారు.
a
admin trinethra
News | Dec 10, 2025, 7.21 pm IST
















