BRS | సమ్మిట్ జరుగుతుండగానే కంపెనీలు పక్క రాష్ట్రానికి తరలివెళ్లాయి: మన్నె క్రిశాంక్
BRS | తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్ (Global Summit) ఒకవైపు జరుగుతండగానే మరోవైపు కంపెనీలు పక్క రాష్ట్రానికి తరలివెళ్లాయని బీఆర్ఎస్ (BRS) నాయకుడు మన్నె క్రిశాంక్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy) పై తీవ్ర ఆరోపణలు చేశారు.
A
A Sudheeksha
News | Dec 11, 2025, 4.25 pm IST

















