Census 2027 | జన గణనతో పాటే కుల గణన.. రూ.11,718 కోట్లు కేటాయింపు | త్రినేత్ర News
Census 2027 | జన గణనతో పాటే కుల గణన.. రూ.11,718 కోట్లు కేటాయింపు
2026 ఏప్రిల్, సెప్టెంబర్లో జరగబోయే తొలి ఫేజ్లో దేశవ్యాప్తంగా ఉన్న ఇళ్లను లిస్ట్ చేసి లెక్కిస్తారు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 30 రోజుల్లోనే అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఇళ్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఫేజ్ 2 లో జనాభా గణన ఉంటుంది.