Vandebharat Sleeper | పట్టాలెక్కిన వందేభారత్ స్లీపర్.. జెండా ఊపిన ప్రధాని
Vandebharat Sleeper | భారతీయ రైల్వే (Indian Railways) చరిత్రలో నూతన శకానికి నాంది పలికిన వందేభారత్ (Vande Bharat) రైళ్లలో మరో ఆధునిక మేళవింపు చోటు చేసుకుంది. దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ (Vandebharat Sleeper) రైలును ప్రధాని (PM) నరేంద్ర మోడీ (Narendra Modi) శనివారం జెండా ఊపి ప్రారంభించారు.
A
A Sudheeksha
National | Jan 17, 2026, 3.24 pm IST















