త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamilisai Soundararajan | మూడో స్థానానికి ప‌రిమిత‌మైన మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

Tamilisai Soundararajan | తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్, మైలాపూర్ బీజేపీ అభ్య‌ర్థి త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్.. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఓట‌మి చ‌విచూశారు.

S

National | Published On May 4, 2026, 11.37 am IST

Tamilisai Soundararajan | మూడో స్థానానికి ప‌రిమిత‌మైన మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై
Advertisement

Tamilisai Soundararajan | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్, మైలాపూర్ బీజేపీ అభ్య‌ర్థి త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్.. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఓట‌మి చ‌విచూశారు. మైలాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె మూడో స్థానానికి ప‌రిమిత‌మ‌య్యారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగిన టీవీకే అభ్య‌ర్థి వెంక‌ట‌రామ‌న‌న్ ముందంజ‌లో ఉన్నారు. రెండో స్థానంలో డీఎంకే అభ్య‌ర్థి వేలు దా కొన‌సాగుతున్నారు. వెంక‌ట‌రామ‌న‌న్ 7 వేల లీడ్‌తో దూసుకుపోతున్నారు. ఇక రెండో స్థానం కోసం డీఎంకే, బీజేపీ పోటీ ప‌డుతున్నాయి.

Advertisement
Advertisement