26-26 | భారత్లో 26-26 పేరుతో ఉగ్రదాడులకు జైషే కుట్ర..! నిఘా వర్గాల అలెర్ట్..!
26-26 | పాక్ ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ (JeM) భారత్లో పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లుగా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. గణతంత్ర దినోత్సవాన్ని ) లక్ష్యంగా చేసుకున్నారని, ఉగ్రవాదులకు ఐఎస్ఐ సహకారం అందిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
P
Pradeep Manthri
National | Jan 21, 2026, 8.05 pm IST













