Diabetes | భారత్లో పెరుగుతున్న మధుమేహులు.. ప్రపంచంలోనే రెండోస్థానం
Diabetes | మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలీతో దేశంలో షుగర్ (Diabetes) వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరుగుతున్నారు. దీంతో ప్రపంచంలో మధుమేహంతో బాధపుడుతున్న వయోజుల సంఖ్యలో భారత్ (India) రెండో స్థానంలో నిలిచింది.
G
Ganesh sunkari
National | Jan 17, 2026, 10.10 am IST















