BRS | సికింద్రాబాద్లో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతల అరెస్ట్
BRS | సికింద్రాబాద్ (Secunderabad) మున్సిపల్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ (BRS) పార్టీ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు భారీ శాంతి ర్యాలీకి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
G
Ganesh sunkari
Hyderabad | Jan 17, 2026, 11.27 am IST














