Iran Unrest | ఇరాన్లో 9వేలకుపైగా భారతీయులు చిక్కుకుపోయారు : విదేశాంగ ప్రతినిధి
Iran Unrest | ఇరాన్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల తక్షణం ఆ దేశాన్ని వీడాలని భారత ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇరాన్లో 9వేలకుపైగా భారతీయ పౌరులు చిక్కుకుపోయారని.. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
P
Pradeep Manthri
National | Jan 16, 2026, 6.50 pm IST














