ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి.. ప్రభుత్వం ఆదేశాలు | త్రినేత్ర News
ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి.. ప్రభుత్వం ఆదేశాలు
ఆసుపత్రులు, ఫైర్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ ఏజెన్సీలు, ఇతర అత్యవసర సర్వీసులు మినహా మిగితా అన్ని కార్యాలయాలు ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో ఉన్న వాయి కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ ఆంక్షలను విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.