Karnataka | డీజీపీ ఆఫీసులో రాసలీలలు..! చర్యలు తీసుకుంటామన్న సీఎం సిద్ధరామయ్య..!
Karnataka | కర్నాటక డీజీపీ కార్యాలయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు రాసలీలలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోలీస్శాఖ నుంచి నివేదిక కోరారు. అదే సమయంలో హోంమంత్రి పరమేశ్వర్ సైతం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
P
Pradeep Manthri
National | Jan 19, 2026, 7.23 pm IST














