Jai Anmol | అంబానీ కొడుకుపై 228 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసు | త్రినేత్ర News
Jai Anmol | అంబానీ కొడుకుపై 228 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసు
ఆర్హెచ్ఎఫ్ఎల్ కంపెనీకి బ్యాంకు 2015 నుంచి 2019 మధ్యలో రూ.450 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. దానితో పాటు రూ.100 కోట్ల విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను కూడా అందించింది.