Maoists | మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. 52 మంది లొంగుబాటు
Maoists | మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో అక్కడి ఎస్పీ ఎదుట 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
A Sudheeksha
National | Jan 15, 2026, 6.51 pm IST














