Revanth Reddy | తెలంగాణకు సైనిక్ స్కూల్ మంజూరు చేయండి: రేవంత్రెడ్డి
Revanth Reddy | తెలంగాణ (Telangana) రాష్ట్రానికి సైనిక్ స్కూల్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy) సైనికాధికారులను కోరారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Centre) లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన “సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్” నిర్వహించారు.
A Sudheeksha
Telangana | Jan 15, 2026, 7.50 pm IST












