Explosion in Moscow restaurant | మాస్కోలోని రెస్టారెంట్లో పేలుడు.. ముగ్గురు మృతి
Explosion in Moscow restaurant | రష్యా రాజధాని మాస్కోలోని ఒక ఇటాలియన్ రెస్టారెంట్లో జరిగిన పేలుడులో ముగ్గురు మరణించగా, 21 మందికి గాయాలయ్యాయి. మాస్కో అధికారుల కథనం ప్రకారం నగరంలోని కుద్రిన్స్కయా స్క్వేర్ వద్ద స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలతో ఒక మహిళ రెస్టారెంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, అక్కడి సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకున్నారు.
International | Published On Aug 2, 2026, 5.26 pm IST
Explosion in Moscow restaurant | త్రినేత్ర.న్యూస్: రష్యా రాజధాని మాస్కోలోని ఒక ఇటాలియన్ రెస్టారెంట్లో జరిగిన పేలుడులో ముగ్గురు మరణించగా, 21 మందికి గాయాలయ్యాయి. మాస్కో అధికారుల కథనం ప్రకారం నగరంలోని కుద్రిన్స్కయా స్క్వేర్ వద్ద స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలతో ఒక మహిళ రెస్టారెంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, అక్కడి సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకున్నారు. అదే సమయంలో పేలుడు జరగడంతో ఆ మహిళ, సెక్యూరిటీ గార్డుతో పాటు 'బాల్జి రోసీ' రెస్టారెంట్కు వచ్చిన మరో వ్యక్తి అక్కడికక్కడే మరణించారు.
ఆ సమయంలో ఆ రెస్టారెంట్లో ఒక ప్రైవేట్ వేడుక జరుగుతోంది. ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందనే వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే, దీనికి ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం ఉండొచ్చని ఎక్కువ మంది మాస్కో వాసులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
- ●Kangana Ranaut | నీ గర్ల్ఫ్రెండ్తో సంతోషంగా ఉండు - నా జోలికి రావద్దు - హృతిక్కు కంగనా కౌంటర్
- ●DK Shivakumar | రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: డీకే శివకుమార్
- ●Religious clashes in Nepal | నేపాల్లో మత ఘర్షణలు.. ముగ్గురు మృతి
- ●Karnataka | తమిళనాడు-కర్నాటక మధ్య కావేరీ జలాల వివాదం.. డీకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం..
- ●KTR | కాంగ్రెస్సే అసలైన క్రిమినల్ వేస్ట్
- ●BRS NRIs USA | దేవాదులకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి

Kangana Ranaut | నీ గర్ల్ఫ్రెండ్తో సంతోషంగా ఉండు - నా జోలికి రావద్దు - హృతిక్కు కంగనా కౌంటర్

DK Shivakumar | రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: డీకే శివకుమార్

Religious clashes in Nepal | నేపాల్లో మత ఘర్షణలు.. ముగ్గురు మృతి

Karnataka | తమిళనాడు-కర్నాటక మధ్య కావేరీ జలాల వివాదం.. డీకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం..




