Hyderabad | బంగారం కోసం ఇంటి యజమాని హత్య.. కేసు ఛేదించిన నాచారం పోలీసులు
Hyderabad | బంగారం కోసం ఇంటి యజమానిని హత్య (Murder) చేసిన కేసును నాచారం (Nacharam) పోలీసులు ఛేదించారు. హత్య చేసిన నిందితుడితో పాటు సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని, గోదావరి నదిలో గాలించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
A
A Sudheeksha
Hyderabad | Dec 30, 2025, 4.42 pm IST

















