Jupally Krishna Rao | బీఆర్ఎస్ పార్టీ కండలు కరిగి తోలు మాత్రమే మిగిలింది | త్రినేత్ర News
Jupally Krishna Rao | బీఆర్ఎస్ పార్టీ కండలు కరిగి తోలు మాత్రమే మిగిలింది
కృష్ణ నదీ జలాల్లో తెలంగాణ నీటి వాటాను వదులుకుంది మీరు కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులను కాపాడుకునే అవకాశం ఉన్నా ఏనాడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోయారన్నారు.