MLA Malreddy Ranga Reddy | ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మూడు ముక్కలైంది.. మళ్లీ 27 మున్సిపాలిటీలను 27 జాగాల్లో కలిపేసి.. రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీశారు అని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తప్పుతో రంగారెడ్డి ప్రజలు మనల్ని క్షమించరు అని ఆయన పేర్కొన్నారు.