Revanth Reddy | నిజాం ప్రభువు వల్లనే ఇప్పటికీ హైదరాబాద్ ప్రజల దాహార్తి తీరుతోంది : సీఎం రేవంత్ | త్రినేత్ర News
Revanth Reddy | నిజాం ప్రభువు వల్లనే ఇప్పటికీ హైదరాబాద్ ప్రజల దాహార్తి తీరుతోంది : సీఎం రేవంత్
ఆగర్భ శ్రీమంతులు కట్టుకున్న ఫామ్ హౌస్ లలో ఉన్న డ్రైనేజ్ తీసుకెళ్లి గండిపేట హిమాయత్ సాగర్ కు కనెక్ట్ చేస్తే వాటి మీద ఉక్కుపాదం మోపి అన్నింటినీ కూలగొట్టి ప్రజలు తాగే నీళ్లను కలుషితం చేస్తే ఎవ్వరినీ క్షమించం అని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకున్నాం.