RGIA | శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ. 3 కోట్ల విలువ చేసే బంగారం సీజ్
RGIA | శంషాబాద్ ఎయిర్పోర్టులో గోల్డ్ స్మగ్లర్లు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్రయాణికుల నుంచి 2.271 కేజీల బంగారాన్ని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
RGIA | త్రినేత్ర.న్యూస్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో గోల్డ్ స్మగ్లర్లు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్రయాణికుల నుంచి 2.271 కేజీల బంగారాన్ని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ పట్టుబడ్డ బంగారం విలువ రూ. 3.36 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
జూన్ 25న కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వచ్చిన ఓ ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారిని అధికారులు అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ప్రయాణికులిద్దరూ కూడా తమ ప్యాంట్లలో బంగారం దాచి తరలిస్తున్నట్లు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకున్న అనంతరం.. వారిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold And Silver ETF | భారీగా పతనమవుతున్న గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు.. ధరలు ఇంకా తగ్గుతాయా..?
- ●Google Finance | పెట్టుబడిదారులకు గూగుల్ గుడ్ న్యూస్.. ఇక ఏఐ సహాయంతో ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ చేయవచ్చు..
- ●Venezuela Earthquake | వెనిజులా భూకంపం.. 235 మంది మృతి, 40 వేల మంది ఆచూకీ గల్లంతు
- ●July 2026 Financial Changes | జూలై నుంచి మారనున్న నిబంధనలు.. ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సినవి..
- ●Rain Alert | మరి కాసేపట్లో హైదరాబాద్లో వర్షం.. తెలంగాణ వెదర్మ్యాన్ హెచ్చరిక
- ●Surya bhai Arrest | గోల్డ్మెన్ సూర్యాభాయ్ మోసం.. ఎఫ్ఐఆర్ నమోదు

Gold And Silver ETF | భారీగా పతనమవుతున్న గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు.. ధరలు ఇంకా తగ్గుతాయా..?

Google Finance | పెట్టుబడిదారులకు గూగుల్ గుడ్ న్యూస్.. ఇక ఏఐ సహాయంతో ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ చేయవచ్చు..

Venezuela Earthquake | వెనిజులా భూకంపం.. 235 మంది మృతి, 40 వేల మంది ఆచూకీ గల్లంతు

July 2026 Financial Changes | జూలై నుంచి మారనున్న నిబంధనలు.. ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సినవి..





