Hyderabad | గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 16 మంది విద్యార్థినులకు అస్వస్థత
Hyderabad | రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపిస్తుంది. ప్రతి రోజు ఏదో ఒక గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు.