త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CCI | సీసీఐని పునఃప్రారంభించండి.. కేంద్ర మంత్రిని కోర‌నున్న బీఆర్ఎస్

CCI | త్రినేత్ర‌.న్యూస్‌: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్ట‌రీని పునఃప్రారంభించాల‌ని బీఆర్ఎస్ (BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలోని బృదం కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోర‌నుంది.

G

Telangana | Published On Jul 15, 2026, 11.10 am IST

CCI | సీసీఐని పునఃప్రారంభించండి.. కేంద్ర మంత్రిని కోర‌నున్న బీఆర్ఎస్
Advertisement

CCI | త్రినేత్ర‌.న్యూస్‌: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్ట‌రీని పునఃప్రారంభించాల‌ని బీఆర్ఎస్ (BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలోని బృదం కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోర‌నుంది. ఇందులో భాగంగా కేటీఆర్‌తోపాటు ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌, మాజీ మంత్రి జోగురామ‌న్న‌, ఖానాపూర్ ఇన్‌చార్జి జాన్స‌న్ నాయ‌క్‌, సీసీఐ సాధన కమిటీ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్రమంత్రి కుమారస్వామిని (HD Kumaraswamy) క‌లిసి సీసీఐ (CCI Plant) పునరుద్ధరణ కోరుతూ వినతిపత్రం అంద‌జేయ‌నున్నారు. అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడ‌నున్నారు. కాగా, ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల డిమాండ్‌పై సానుకూల నిర్ణయం తీసుకోవాలన్న బీఆర్ఎస్ కోరనుంది.

Advertisement
Advertisement